సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధి ములుగు ఎక్స్ రోడ్డు వద్ద అత్యాధునిక సదుపాయాలతో రెనోవా హాస్పిటల్స్ ప్రారంభోత్సవం సందర్భగా ఈ యాజమాన్యంలో ఒకరైన GWMC 17వ డివిజన్ స్తంభంపల్లి కి చెందిన శ్రీ దుస్సా భాగ్య లక్షి-కోటేశ్వర్, కుమారుడు డాక్టర్ దుస్సా వినోద్ కుమార్ కాన్సర్ స్పెషలిస్ట్ ని కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు, మరియు 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా-శివకుమార్ తమతో పాటు సినియర్ నాయకులు బెంబిరి బాబు రావు,డివిజన్ అధ్యక్షలు కత్తెరపల్లి దామోదర్,గ్రామ శాఖ అధ్యక్షులు బరుపట్ల రవి (రఫీద్)వరికెల గోపాల్,వూరుగొండ రాజు,జెండా రమేష్,తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin