సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మర్రిగూడెం-వెంకటాపురంలో "పలుఅభివృద్ధి-ప్రజాసంక్షేమ" కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే తెల్లంగారు-జిల్లా కలెక్టర్ దివాకర్ గారు...! భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి-సంక్షేమమే లక్ష్యంగా - మహిళాభివృద్ధి,స్త్రీ, శిశు సంక్షేమశాఖ మరియు జిల్లా కలెక్టర్ వారి సహకారంతో ఆధునికరంగా ఏర్పాటుచేసిన భవన నిర్మాణాలు, విద్యార్థుల మౌళిక వసతులైన - ➡️నూతన అంగన్వాడీ భవన నిర్మాణము - ➡️ప్రీస్కూల్ పిల్లలకు ఏక రూప దుస్తులు పంపిణీ - ➡️విద్యార్థులకు ఆధునిక పరికరాలు - ➡️టాయిలెట్స్ బ్లాక్ ఓపినింగ్ తదితర విద్యాభివృద్ధికి శ్రీకారంచుడుతూ నిర్మాణపనులకు నాంది పలికిన నియోజకవర్గ శాసనసభ్యులు...గౌరవ శ్రీ "తెల్లం వెంకటరావు" గారు...! ఈ కార్యక్రమంలో...! గౌరవ జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ దివాకర్ గారు వెంకటాపురం మండల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు,మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin