Sunday, 26 July 2026 10:51:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అనిమియా బాధితురాలికి సకలంలో 'బి' పాజిటివ్ రక్తం అందజేత...

Date : 21 December 2024 10:42 AM Views : 439

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్... రక్తదానంతో ఆదర్శంగా నిరుస్తున్న రాజశేఖర్, ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్డి క్రాస్ జిల్లా సామాన్య కర్త డాక్టర్ బాలు... కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్వరి నగర్ తో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర చైర్మన్ రేట్ జిల్లా సామాన్య వ్యాప్త డాక్టర్ బాలును సంప్రదించడంతో ఆరుగొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ మన వాత దృక్పథంతో వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని అరవసారి కెబిఎస్ రక్తానిధి కేంద్రంలో అందజేయడం జరిగింది అన్నారు,,,, ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కామారెడ్డి దత్తదాతలు సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు ఆపదలో ఉన్న వారికి సకల కాలంలో రక్తాన్ని అందజేయడం ఆదర్శంగా నిలుస్తున్నారని అలాంటి రక్త దాతల్లో రాజశేఖర్ ఒకరిని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణుధాతగా నిరుస్తూ రాజశేఖర్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపిన చేశారు ప్రపంచంలో డబ్బులు లేకుండా చేయగలిగే అత్యంత విలువైన సహాయం రక్తదానం మాత్రమే అని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: