Sunday, 26 July 2026 08:58:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాగర్ సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ ను వ్యతిరేకిస్తున్న దళితులు...

Date : 17 February 2024 09:14 AM Views : 329

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండల కేంద్రంలోని సాగర్ సిమెంట్ మైనింగ్ విస్తరణ దళిత భూములకు ముప్పు పొంచి ఉందని ఈ విస్తరణతో వెదజల్లే కాలుష్యం సాగుకు అనుకూలంగా ఉన్న భూములు సారాన్ని కోల్పోతాయని భూగర్భ జలాల సామర్థ్యాలు తగ్గుతాయని వాపోతున్నారు. పరిశ్రమ ఏర్పడి 40 ఏళ్లు అవుతున్నప్పటికీ సంబంధిత గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి సహకరించలేదని విద్యా అర్హతలు ఉన్న స్థానికులకు తగిన ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు .ఈ పరిశ్రమ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని మైనింగ్ విస్తరణకు అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ సూర్యపేట జిల్లా కలెక్టర్ జడ్పీ సీఈవో జిల్లా పరిశ్రమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అన్నారు. సాగర్ సిమెంట్ యొక్క సున్నపు రాయి గని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.8 నుండి 5.4 ఎంపీపీఏ కు పెంచుటకు వీటితోపాటు 1X1000 టి పి హెచ్ క్రషర్ ను నెల కొల్పుటకు ప్రస్తుతం ఉన్న లీస్ ఏరియా అయినా 328 .58 హెక్టారులలో సున్నపురాయి గని ని ఈ నెల 17 న ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కోరుతూ పెదవీడు రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మైనింగ్ ఏరియా కు దగ్గరగా ఉన్న దళిత రైతులు తమ భూమిని కోల్పోయి పరిస్థితి వస్తుందని తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :