Monday, 27 July 2026 04:23:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఆర్ఎస్ పార్టీలో చేరిన అమరచింత పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువకులు....

Date : 06 June 2023 01:14 AM Views : 457

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మఖ్తల్ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు 30 మంది మైనారిటీ యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ ..... మఖ్తల్ నియోజకవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి చే మాత్రమే సాధ్యమవుతుందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర మరియు మఖ్తల్ నియోజకవర్గ అభివృద్ధిలో తాము కూడా తమ వంతు భాగస్వామ్యులవుతాము అని వారు తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :