Sunday, 26 July 2026 04:49:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్వచ్ఛంద సంస్థల సమావేశం...

Date : 02 June 2023 07:02 AM Views : 484

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని స్వఛ్చంద సంస్థ ల సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థల వాళ్ళు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి సమాజంలో సేవలు అందిస్తున్నాము మా సొంత ఖర్చులతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నడుపుచున్నాము ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సహాయం లేకుండా ఏ విధమైన ఎటువంటి సహకారం లేకుండా మేము సొసైటీలో ప్రజలకు సేవలు చేస్తున్నాము మా సేవలను ప్రభుత్వం గుర్తించి మాకు ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరుచున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్వచ్ఛంద సంస్థలకు ఇప్పటివరకు ఏ నిధులు ఎలాంటి రాలేదు కనీసం గౌరవం కూడా మాకు గుర్తింపు రావట్లేదు స్వచ్ఛంద సంస్థలకి ఎమ్మెల్యే ఫండింగ్ ఎంపీ ఫండింగ్ మాకు ఇచ్చిన వాళ్లే లేరు మేము కూడా సమాజంలో ఎంతో కొంత మా వంతుగా మేము సేవ చేస్తున్నాము స్వచ్ఛంద సంస్థలకు వచ్చే నిధులు ఏమైపోతున్నాయి అవి ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బున్న వాళ్ళ సేవ చేసినట్టు కాదు డబ్బు లేని మేము కూడా మానవత దృక్పథంతో సమాజానికి ఎంతో కొంత మా వంతుగా మేము కూడా సేవలు అందిస్తున్నాం మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వగలరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఈ విధంగా తెలియజేయు వారు స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అండ్ ట్రస్ట్ , దగ్గుపాటి సుశీల రాజారత్నం ట్రస్ట్, జన చైతన్య ట్రస్ట్ , రతన్ టాటా ట్రస్ట్ ,ఓపెన్ ఐస్ ట్రస్ట్ , ఆరోగ్యమే మహాభాగ్యం ట్రస్ట్ , బతుకు బతికించు ట్రస్ట్ , అపరంజి ట్రస్ట్, ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ,భవన నిర్మాణ సంఘం , ఓజో ఫౌండేషన్, జన జాగోరే సంస్థ , విన్నపం ఒక పోరాటం , జనని చిల్డ్రన్ ఫౌండేషన్ తదితరులు ట్రస్టుల వారు పాల్గొని ఈ విషయం మీద ప్రభుత్వానికి తెలియజేయడం.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: