Sunday, 26 July 2026 12:40:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మారుమూల గ్రామంలో అభివృద్ధి శూన్యం...

Date : 17 October 2023 12:43 AM Views : 247

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం మన కొత్తగూడెం-మన కామేష్ పేరుతో మండలంలోని రేగులగూడెం,మామిడి గూడెం,చంద్రలగూడెం,మల్లారం గ్రామాల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ముందుగా ఫూలే,అంబెడ్కర్,కాన్షిరం గార్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ స్వాత్రంత్రం వచ్చి 76 యేండ్లు గడుస్తున్నా నేటికి నియోజకవర్గంలో కనీస అవసరాలైన ఇల్లులు లేవని ప్రజలు తడికలతో కట్టుకున్న ప్రహరీలతో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఎవరు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలకు త్రాగునీరు,విద్యుత్,డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విపలమయ్యరని విమర్శించారు.ఈసారి ఎన్నికలు స్థానికులకు-వలస వాదులకు మధ్య జరుగుతున్న పొరుగా వర్ణించారు.ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అవినీతి పరులను ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గ అభివృద్ధి బీఎస్పీతోనే సాధ్యమని ఈ గడ్ద మీద పుట్టిన బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. ఈకార్యక్రమంలో మండల,పట్టణ అధ్యక్షులు కాటబోయిన వసుంధర,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతిని కుమారి,ఎర్రంశెట్టి రాజేశ్వరి,ఏడెల్లి మర్థమ్మ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :