సర్కార్ టీవీ న్యూస్ / ఆసిఫాబాద్ జిల్లా : రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గ దేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయం లో మహంకాళీ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలు చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు. అనంతరం ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు దేవర వినోద్ తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి వెముర్ల సంతోష్,సింగిల్ విండో చైర్మన్ సంజీవ్,ఎంపిటిసి వెంకటేశం,దుర్గం రాజేష్,బీఆర్ఎస్ పార్టీ నాయకుల,భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin