సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో జరుగుతున్న ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనే కి బయలుదేరిన ఓబుల దేవర చెరువు, కొండకమర్ల తెలుగుదేశం పార్టీముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు ఇందులో పాల్గొన్నవారు హిందూపురం పార్లమెంట్ రైతు సోషల్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ జాకీర్ అహ్మద్, పుట్టపర్తి నియోజకవర్గ ప్రధాన మైనార్టీ కార్యదర్శి పొగాకు షబ్బీర్ అహమ్మద్, గండికోట ఇర్షాద్ ,ఐటీడీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పొగాకు షా నవాజ్, తుమ్మల మహబూబ్ బాషా, ఓబుల్ దేవర చెరువు మండల మైనార్టీ అధ్యక్షుడు చికెన్ షాను మైనార్టీ నాయకులు ఇమ్రాన్, రఫీ ,అబ్బులు ,బక్షు పాల్గొన్నారు
-----------------------
Admin