సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రైతులకు పండ్ల మొక్కలను పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు పండ్ల మొక్కలను పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అందజేశారు. సోమవారం ఉదయం పుట్టపర్తి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పలువురు రైతులకు ఎమ్మెల్యే పండ్ల మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో DWMA పిడి రామాంజనేయులు, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి తో పాటు పలువురు జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులు పాల్గొన్నారు
-----------------------
Admin