Monday, 27 July 2026 07:11:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రేబల్లె గ్రామపంచాయతీలో గూడెపు అమరేందర్ చేతుల మీదగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం...

Date : 06 September 2025 03:15 AM Views : 365

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం లోని దుగ్గొండి మండలంలోని రేబల్లె గ్రామపంచాయతీలో యువ పరివర్త న్ ముంబై వారి సహకారంతో రేబల్లే.గ్రామంలోని మహిళలకు జీవనోపాధి కొరకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా శుక్రవారం నాడు ప్రారంభించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుగ్గొండి మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గూడెపు అమరేందర్ హాజరైనారు. ఈ కార్యక్రమానికి యువ పరివర్తన ఎల్ టి సి రొట్టె సురేష్ మోబలైజర్ అడ్డ సతీష్ కుట్టు మిషన్ ట్రైనర్ జి ప్రియాంక వివో ప్రెసిడెంట్ స్వరూప ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి నల్ల బాబురావు ఎమ్మార్పీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం శివ ఎంఆర్పిఎస్ దుగ్గొండి ప్రధాన కార్యదర్శి కే కిరణ్, ఎల్ టిసి సురేష్ మాట్లాడుతూ మహిళలకు 45 రోజులపాటు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుంది.అనంతరం దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ఇస్తాo కొత్తగా కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొనుటకు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు.ఈ కార్యక్రమంలో దుగ్గొండి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గూడెపు అమరేందర్ మాట్లాడుతూ మహిళలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు అవసరమైన ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి 15 మంది మహిళలు హాజరు కావడం జరిగినది హాజరైన మహిళలకు కుట్టు మిషన్ కు సంబంధించిన సామాగ్రిని అందజేయడం జరిగినది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :