సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం లో వీరప్ప గారి పల్లి నాయనా కోట గ్రామప్రజలచే గంగమ్మ విగ్రహం ప్రతిష్టించబడినది ప్రత్యేకించి గ్రామస్తుల ఆహ్వానం మేరకు ప్రత్యేక ముఖ్య అతిథి గా. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అయినది అదేవిధంగా అమ్మవారికి 30000 వేల రూపాయలు విరాళము సమర్పించడమైనది అదేవిధంగా మూడు పల్లులు గ్రామస్తులు పల్లె రఘునాథ్ రెడ్డి ని బ్యాండ్ మేళాలతో ఊరేగింపుతో వేదమంత్రాలతో పూల గజమాలతో ప్రేమతో ఆహ్వానించడమైనది ఇందులో పాల్గొన్నవారు . *ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జయ చంద్ర , పుట్టపర్తి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు సోమ కోటి ఆదినారాయణ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ సెల్ రామాంజనేయులు, రాజారెడ్డి , అంజినప్ప , జాకీర్ అహమ్మద్, జై చంద్ర రెడ్డి, సన్నగాల్ల గంగాద్రి, కొండే ఈశ్వరయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొర్ల శంకర ,సంఘాల శ్రీనివాసులు , ఇర్షాద్, ఆంజనేయులు ,పి చిన్న రాయుడు ,ఈ వెంకటేశు ఏం ఆదినారాయణ, పి శ్రీరాములు, డి గంగులప్ప, ఎం ఆంజనేయులు, నరసింహులు పి చంద్ర ,ఈ భూపతి, జి కేశవ ఈ అశోక్ , గౌరపురం అశ్వత్,వై గంగాద్రి,వై చంద్రప్ప, వై ఈశ్వరయ్య ,వై ఉమాపతి ,పి భూపతి పి శివప్ప ,పి నరసింహులు తదితరులు భక్తులు పాల్గొనడం అయినది....
-----------------------
Admin