సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కమలాపురం మండలం అంబాల గ్రామంలో సెప్టెంబర్ 22న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే మాదిగ కృతజ్ఞత సభ కరపత్రాలు కమలాపురం మండల అధ్యక్షులు కుమ్మరి నాగేశ్వరరావు మాదిగ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేసినారు ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవచ్చు అనే సుప్రీం కోర్ట్ అనంతరం 30 సంవత్సరాల మాదిగ ఆశ ఆకాంక్ష నెరవేరుస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి యావత్ మాదిగ జాతి తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎడ్ల సమ్మయ్య మాదిగ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఎడ్ల ఉపేందర్ మాదిగ జిల్లా నాయకులు జేరిపోతుల కరుణాకర్ కుమ్మరి ఏలియా జేరిపోతుల యాదగిరి మాదిగ తదితరులు పాల్గొన్నారు, ప్రభాకర్ అన్న మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి...
-----------------------
Admin