సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం లో కాంగ్రెస్ కి ఊపిరి పోసింది,కష్ట కాలంలో తన భుజాలపై వేసుకుని పార్టీని ముందుకు నడిపింది ఎడవల్లి కృష్ణ అని, నోటి దగ్గరి ముద్దను ఎవరో లాక్కుంటం అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు,కాంగ్రెస్ నాయకుల,కార్యకర్తల మనస్థాపానికి గురి చేయవద్దనీ, సిపిఐ తో పొత్తు లేకపోయినా అఖండ మెజారిటీ తో కాంగ్రెస్ గెలుస్తుంది,పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఎడవల్లి కి టికెట్ ఇవ్వాలినీ, అందరూ కూడా ముకుముడిగా రాజీనామాలకు సిద్దం అవుతున్నారనీ చుంచుపల్లి మండల బీసీ సెల్ అధ్యక్షులు సిరంగి శ్రీనివాస్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం రుద్రంపుర్ నందు చుంచుపల్లి మండల బీసీ సెల్ అద్యక్షులు సిరంగి శ్రీనివాస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసింది ఎడవల్లి కృష్ణ,కష్టకాలంలో తన భుజాలపై వేసుకుని పార్టీని ముందుకు నడిపింది కృష్ణ,కొత్తగూడెం అంటే కాంగ్రెస్ అడ్డ,కానీ కొందరు నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులో భాగంగా సిపిఐ పార్టీ కి కొత్తగూడెం టికెట్ కేటాయించాలని కానీ అది వారి అవివేకం,నియోజకవర్గంలో ప్రతి గ్రామములో,పట్టణంలో,ప్రతి ఒక్క గడప తాడుతు వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తుంది అనే అనేక అంశాలను వివరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రతి ఒక్కరినీ ప్రేమగా అప్యయముగా పలకరిస్తూ,ప్రతి కార్యకర్తకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్టాల్లో ఎవరి ఏమి అపద వచ్చిన వారికి ఒక తండ్రిగా,ఆన్నగా,వారిని ఆదుకుంన్న నాయకుడు ఎడవల్లి,పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసి గెలుపుకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ నీ చేశాడు,పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమము చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు కదిలిన నేత ఎడవల్లి,ప్రతి పార్లమెంట్ లో ఇద్దరు బీసీ లకు టికెట్ ఇస్తాం అని తెలిపారు దాని ప్రకారం చూసుకున్న బీసీ నేత ఎడవల్లి కృష్ణ అర్హుడు అవుతాడు,బీసీ సామాజిక వర్గానికి సుపరిచితుడు ఏ లెక్కన చూసుకున్న ఎడవల్లి కృష్ణ కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం వల్ల కొత్తగూడెం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కన్న అత్యధిక మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది,అన్నీ చేసిన తర్వాత వచ్చి పొత్తులో భాగంగా సిపిఐ వారు కొత్తగూడెం టికెట్ అడగడం ఎంత వరకు సమంజసం,కొత్తగూడెం కాకుండా మీకు బలం ఉన్న చోట అడగండి,అంతే కానీ గెలిచే సిట్ నీ అనవసరంగా ఓటమి చవి చూసేలా చేయకూడదని ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తీవ్ర దిబ్రంతికి గురిఅవుతున్నారని,కొందరు కార్యకర్తలు అసహనానికి లోనై ఆత్మ హత్య యత్నం చేయడానికి సిద్ధపడుతున్నారు కావున అధిష్టానం పునరాలోచన చేయాలని గెలిచే గుర్రం ఎడవల్లి కృష్ణ కి సిటు ఇవ్వాలని తెలిపారు సోషల్ మీడియాలో వచ్చే కదనాలకు కార్యకర్తలు మనస్థాపం చెందుతున్నారని తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డ ఇక్కడ గెలిచే గుర్రం ఎడవల్లి గెలిచే గుర్రానికి పగ్గాలు ఇవ్వలని సిరంగి శ్రీనివాస్ డిమాండ్ చేశారు,కాంగ్రెస్ నాయకులు అద్యక్షులు రాజీనామాలకు సిద్ధ పడుతున్నారునీ తెలిపారు
-----------------------
Admin