సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఎన్ పి కుంట మండలం, సమీపంలోని కొత్తరొడ్డు వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే చిత్తడే...! వర్షం వస్తె చాలు ఇక్కడ చెరువును తలపిస్తుంది అందులోనూ ఈ మధ్య రోడ్డు వెడల్పు చేసే పనులు తవ్వకాలు చేసి మరమ్మతులు చేయలేదు, ద్వారా అక్కడా బ్రిడ్జి ని ఎర్పాటు చేసారని పనులు సకాలంలో చేయకుండా అలా వదిలేసినందుకే గుంతలలో నీరు చేరి వాహనదారులకు ఇబ్బందులు జరుగుతున్నాయి, అది కుడా ఎక్కువ హైట్ ఉండటం వలన నీళ్లన్నీ గుంతలో ఉండిపోయాయి అలా ఉండటం వలన వాహన దారులు రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేస్తారని వాహనదారులు, స్థానికులు కోరుకుంటున్నారు.
-----------------------
Admin