Monday, 27 July 2026 05:22:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బైబుల్ టాలెంట్ టెస్ట్ లో విజేతలకు బహుమతులు అందజేసిన రఘు...

Date : 19 July 2023 05:46 AM Views : 489

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలంలో చర్చిలో బర్నబాస్ సజ్జా మాధవరపు రామకృష్ణ ఆధ్వర్యంలో పాస్టర్లు నిర్వహించిన సదస్సులు మరియు ప్రత్యేక ప్రార్థనలు లో ముఖ్యఅతిథిగా ఓజో ఫౌండేషన్ అధినేత హుజూర్ నగర్ నియోజకవర్గం కి కాబోయే ఎమ్మెల్యే పిల్లుట్ల రఘు పాల్గొని క్రైస్తవ కిస్ పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి పిల్లుట్ల రఘు చేతుల మీదుగా సిల్డ్ అందజేశారు. అదేవిధంగా బహుమతి ప్రధానం మొదటి బహుమతి 10000 రెండో బహుమతి 5000 ఇలా మొత్తం 13 బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవం చాలా గొప్ప మతము అని సర్వమత సమ్మేళనంగా ఉండాలని అన్ని మతాలను గౌరవిస్తూ కలిసిమెలిసి ఉండి భిన్నత్వంలో ఏకత్వం చూపాలని ఈ సందర్భంగా తెలియజేశారు తాను చిన్నతనం నాటి నుంచి క్రైస్తవ సోదరులతో ఉన్న సత్సంబంధాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తానని ఇప్పటి వరకు మెల్ల చెరువు లో అనేక కార్య క్రమాలు చేశా నని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఫౌండేషన్ ఇన్చార్జి , ఫౌండేషన్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :