Monday, 27 July 2026 05:30:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న బిజేపి జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి... - -బీఎస్పీ పార్లమెంట్ ఇంచార్జ్ యెర్రా కామేష్

Date : 22 February 2024 11:08 AM Views : 266

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచు పల్లి : మండల పరిధిలోని విద్యానగర్ పంచాయితీలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి,అక్రమ పద్దతిలో ఇంటి నెంబర్ పొంది నిర్మాణాలు చేపడుతున్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యానగర్ కాలనీ పంచాయితీలో షుమారు పది కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రంగాకిరణ్ కబ్జా చేసి అతని భార్య పేరున అక్రమ పద్దతిలో ఇంటి నెంబర్:3-1-235/1జీ పొందడమే కాకుండా సదరు స్థలంలో పంచాయితీ రాజ్ చట్టాలకు, ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేడుతున్నారని ఆరోపించారు. అతనికి ఉన్న రాజకీయ పలుకుబడితో కేంద్రమంత్రుల నుండి, ఎంపీల వరకు పైరవీలు చేస్తూ అధికారులను ప్రలోబాలకు గురి చేస్తూ యదేచ్చగా నిర్మాణాలు జరుగుతున్నా నెల రోజులుగా పంచాయతీ కార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్ వరకు పిర్యాదులు చేసినా నేటికీ స్పందించడం లేదని అన్నారు. ప్రధాన జాతీయ రహదారిపై బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్న అదికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ధనుంజయ్, జంగం జశ్వంత్, బాబులాల్, శంకర్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :