సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాక్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా,ను గురువారం విజయవాడలోని చైర్మన్ కార్యాలయంలో పూలమాలతో సన్మానం చేసి శాలువా కప్పిన శ్రీ సత్య సాయి జిల్లా వాక్ బోర్డు డైరెక్టర్ జోలి బాబా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈ సందర్భంగా సత్యసాయి జిల్లాలో ఉన్న మసీదులు మరమ్మద్దులకు నిధులు, మౌజనుల సమస్యలను, గురించి చైర్మన్ కి తెలియచేశారు...
-----------------------
Admin