సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం గిరిజన గురుకులంలో, శుక్రవారం నిర్వహించిన వాయిస్ ఫర్ గర్ల్స్ ముగింపు వేదికకు ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సి ఈ ఓ భద్రాచలం మండల స్పెషల్ ఆఫీసర్ బి, నాగలక్ష్మి బాలికలు క్రమశిక్షణగా మెలిగి చక్కని పరీక్షా ఫలితాలు సాధించింది ఉన్నత శిఖ రాలను అధిరోహించాలని సూచించారు. బాలికలు ఇప్పటినుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని తద్వారా సమాజాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతారని తెలిపారు...
-----------------------
Admin