సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండల కేంద్రం రేవూరు క్రాస్ రోడ్ నందు పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా జగ్గయ్యపేట కు చెందిన రోహన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతనిని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద నుండి 13 గ్రాముల గంజాయి దొరికినట్లు మేళ్లచెరువు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కి అప్పజెప్పగా అతనిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం అయినది అని తెలిపారు
-----------------------
Admin