సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో శీలం శ్రీను అధ్యక్షతన లో జరిగిన సి ఐ టి యు జనరల్ బాడీ సమావేశానికి సీపీ ఐ ఎం అభ్యర్థి మల్లు లక్ష్మి రమా పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు వాగ్దానాలు నెరవేర్చ లేదు 72 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతన చట్టాన్ని పరిష్కరించ లేదు, ఫలితంగా సంఘటిత ఆ సంగటి తరంగాల లో పనిచేస్తున్న కార్మికుల వేతన లలో పెరుగు దలలేదు, కార్మికులు తన సమస్యల పరిష్కారం కొరకు సి ఐ టి యు అండతో అనేక పోరాటాలు నిర్వహించి పాలకులకు ఉన్నత అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన సమస్యల పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామపంచాయతీ మున్సిపల్ ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం 108,104 స్వీపర్లు భవన నిర్మాణ కార్మికులు హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికుల హక్కులు నెరవేర్చటంలో గత ప్రభుత్వాలు విప్లమ య్యాయని రానున్న రోజుల్లో కార్మికుల పక్షాన నిలబడే ఎర్రజెండాను గెలిపించడం కోసం నవంబర్ 30న కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సిపిఐ ఎం ఈ నియోజకవర్గ అభ్యర్థి మల్లు లక్ష్మి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ లబ్ధి కోసమే పని చేశారని ఈ నియోజకవర్గ కార్మికుల పక్షాన ఏనాడు ఆలోచన చేయలేదని అలాంటి పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంగం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాంబాబు నెమ్మది వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్, చెరుకు లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వట్టపు సైదులు, ఎస్ కే యాకుబ్ ,ఎండి రన్మియా, నీలం రామ్మూర్తి, వరలక్ష్మి, లకావత్ బాలాజీ నాయక్, జెడ్ సుజాత, జంజనం కోటేశ్వరరావు, జడ్డు బాలసౌరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin