సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం ఎఱ్ఱకుంట తండా కి చెందిన ధరావత్ చంటి అను వ్యక్తి తన ద్విచక్రవాహనం హీరో హెఫ్ ఢిలక్స్ పై సుమారు 80 కిలోల బెల్లం మరియు 10 కిలోల పట్టిక తరలిస్తూ ఉండగా బెల్లం మరియు పట్టిక తో పాటు వాహనం ను రామాపురం వద్ద సీజ్చేసి . నిందితుని పై కేసు నమోదు చెయడమైనది.చింతలపాలెం మండలం ఎఱ్ఱకుంట తండాకి చెందిన గుగులోతు గోపి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో హోండా సీడీ 100 ఎస్ ఎస్ పై 100 కిలోల బెల్లం మరియు 10 కిలోల పట్టిక ను తరలిస్తూ ఉండగా బెల్లం మరియు పట్టికతో పాటు వాహనం ను గుడి మల్కాపురం వద్ద సీజ్ చేయడ మైనది. నిందితుని పై కేసు నమోదు చెయడమైనది.మఠంపల్లి మండలం పాత దోనబండ తండాకు చెందిన బాణోతూ పీక అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో స్ప్లెండర్ ప్లస్ పై 8 లీటర్ల సారా ను తరలిస్తుండగా తుమ్మ్మల తండా వద్ద సీజ్ చేయటం అయినది నిందితుని పై కేస్ నమోదు చేయడమైనది.మఠం పల్లి మండలం కాలవపల్లి తండా కు చెందిన బుక్య తేజ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో స్ప్లెండర్ ప్లస్ పై 12 లీటర్ల సారా ను తరలిస్తుండగా పెదవీడు వద్ద సీజ్ చేయటం అయినది కేస్ నమోదు చేయడమైనది.చింతలపాలెం మండలం నక్కగూడెం తండా కు చెందిన రూపవత్ వెంకటేష్. అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో హోండా పేషన్ ప్లస్ పై 14 లీటర్ల సారా ను తరలిస్తుండగా పెద్దవీడు సీజ్ చేయటం అయినది కేస్ నమోదు చేయడమైనది.గరిడేపల్లి మండలం శీత్ల తండా కు చెందిన గుగులోతు శ్రీను అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ పై 10లీటర్ల సారా తరలిస్తుండగా కలమలచెరువు వద్ద సీజ్ చేయటం అయినది మరియు కేస్ నమోదు చేయడమైనది.ఈ దాడుల్లో ఎస్ ఐ దివ్య జగన్,వెన్నెల,సిబ్బంది రుక్మ రెడ్డి నాగయ్య , జయరాజు, ధనుంజయ్, నాగమణి, నాగరాజు, రవి,బాలు, నవీన్ పాల్గొన్నారు...
-----------------------
Admin