సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్ పి కుంట గ్రామంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ADCC బ్యాంక్ డైరెక్టర్, టి . జగదీశ్వర్ రెడ్డి నూతన గృహ ప్రవేశ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి ని కదిరి లోని డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసంలో కలిసి సన్మానింస్తున్నా వైస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరి ప్రసాద్,రాష్ట్ర వైస్సార్సీపీ సి ఈ సి సభ్యులు పూల శ్రీనివాసుల రెడ్డి, వైస్సార్సీపీ కదిరి పట్టణ అధ్యక్షుడు కె ఎస్ బహవుద్దీన్,మాజీ మంత్రి షాకిర్,లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లంగాల లొకేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బత్తల వెంకట రమణ, కదిరి రూరల్ వైస్ ఎం పి పి ఆదినారాయణ, న్యాయవాది పఠాన్ జాఫర్ ఖాన్, వడ్డెర సంఘము నాయకులు సంపంగి గోవర్ధన్, టౌన్ బూత్ కమిటీ మేనేజర్ ఆన్సర్ వలి, వైస్సార్సీపీ నాయకులు వాల్మీకి అంజి, సుదర్శన్ రెడ్డి, షామీర్ బాషా, మెహబూబ్, కిరణ్, జహాన్, బాబజాన్, పవన్ కుమార్ రెడ్డి, ముబారక్, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin