సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా 10,000 వేలమంది ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మధ్య పాత పాల్వంచలోని MLA వనమా స్వగృహంలో గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నూతన సంవత్సరపు వేడుకల్లో పాల్గొని, కేక్ కట్ చేసి,నూతన సంవత్సర వేడుకలును ప్రారంభిస్తారు. కావున ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పాత పాల్వంచ లోని ఎమ్మెల్యే గారి స్వగృహానికి ఆదివారం ఉదయం 9:30 గంటలకల్లా చేరుకొని నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుచున్నారు...
-----------------------
Admin