సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా.. దుబాయ్ నర్సాగౌడ్. సెక్రటరీగా రామచందర్ నాయక్.. కోశాధికారిగా. రాజలింగం. ఉపాధ్యక్షులుగా రమేష్ ను ఎన్నుకున్నారు నిజాయితీగా కమిటీ సభ్యులకు ప్రజలకు సేవలు చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. రాజేశ్వరరావు. సతీష్ కిరణ్ కుమార్ లింబాద్రి పాల్గొన్నారు
-----------------------
Reporter