సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా నరసరావు పట్టణంలో వక్స్బోర్డు మసీదు ఆస్తుల విషయంలో షేక్ ఇబ్రహీం ను మసీదు కాంప్లెక్స్ దగ్గర దారుణంగా నరికి చంపడం జరిగినది ఇది వైకాపా ప్రభుత్వ దుష్ట పాలన నిరసనగా మైనారిటీ ముస్లిమ్స్ లు మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు పార్లమెంట్ రైతు మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ జాకీర్ అహ్మద్ మాజీ కోఆప్షన్ నెంబర్ నిజాంవళి నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి షబ్బీర్ భాష నియోజకవర్గ మైనార్టీ కార్యదర్శి గండికోట ఇర్షాద్ చాంద్ బాషా ఆరిఫ్ ఖాన్ మండల మైనార్టీ కార్యదర్శి షమున్ సర్పంచ్ శివశంకర్ రెడ్డి ముంతాజ్ అఖిల నారపరెడ్డి సౌదీ నాగరాజు ఆచారి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin