సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ సత్య సాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఈరోజు తాలిబండ్ల పరిపాలన జరుగుతుందని చెప్పవచ్చు ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు *అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జీవో గాని తెచ్చి ఉంటే ఓదార్పు యాత్ర పెట్టి ఉండేవాడివా అలాగే రెండు సంవత్సరాల కాలం పాటు పాదయాత్ర పెట్టావ్ బహిరంగ సభలు పెట్టావ్ అవన్నీ నువ్వు బహిరంగంగానే పెట్టావ్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జీవో గాన అప్పుడే తెచ్చి ఉంటే నువ్వు బహిరంగంగా సభలు గానీ పాదయాత్రలు గాని చేసి ఉండేవాడివి కాదు ఈరోజు సీఎం అయ్యేవాడివి కావు కనుక జీవో నెంబర్ ఒకటిని వెంటనేఉపసంహరించుకోవాలని నీకు న్యాయం ప్రతిపక్షాలకు న్యాయమా ప్రతిపక్షం ప్రజల పక్షా నిలబడి ప్రశ్నిస్తుంది ప్రతిపక్షం లేకుండా నువ్వు ఎలా పాలని చేస్తావ్ ఇదేమైనా రాజరిక పాలన కాదు కదా ప్రజాస్వామ్యం కదా ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యానికి ఇది వ్యతిరేకంగా ఉంది దీన్ని ప్రజలు ఎవరు ఆమోదించరు తక్షణం జీవో నెంబర్ -1ని తక్షణం ఉపసంహరించుకోవాలి కేవలం ఈ జీవో నెంబర్ ఒకటి నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకు నీకు నీ అవినీతి అరాచకాలకు అడ్డం పెట్టుకోవడానికి ఈ జీవో ని తీసుకువచ్చావ్ అంతే తప్ప దీనివల్ల ప్రజలకు ఏమాత్రం ఎలాంటి ఉపయోగం లేదు తక్షణం ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే నీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కే సుగుణమ్మ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం కార్యదర్శి ఎస్ మున్నా ఆర్ టి యు నాయకుడు రంజిత్ మహిళ నాయకురాలు శివమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin