Monday, 27 July 2026 03:27:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టాదారు పుస్తకం లేనివారికి వేరుశెనగ కాయలు పంపిణీ...

Date : 24 June 2023 12:09 AM Views : 519

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువుమండల పరిధిలోని తంగేడు కుంట రైతు భరోసా కేంద్రం నందు స్తోత్రియం కలిగిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకి ప్రభుత్వం అందించే వేరుశనగ కాయలు పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాలు అనుసారంగా విత్తన పంపిణీ చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు అవుటాల రమణారెడ్డి , పాల్గొని మాట్లాడుతూ వేరుశనగ విత్తనం ఎమ్మెల్యే ప్రోద్బలం తో పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకి అంద జేయడం జరిగింది అని వీటిని సరిగ్గా వినియోగించుకోవాలి .అలాగే చిరుధాన్యాలు కూడా సాగు చేసి అధిక దిగుబడులు పొందాలి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి , వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజు నాయుడు , డి ఆర్ సి ఎఫ్ టి సి ఏ డి ఏ సనాఉల్లా , మండల వ్యవసాయ అధికారి ఇలియాజ్ అహమ్మద్ ,తంగేదుకుంట వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఖాన్ ,తంగేడుకుంట సర్పంచ్ అబిదా బాను ,ఎంపీటీసీ సభ్యులు రమణా , మండల బీసీ అధ్యక్షుడు చింతా వెంకటేష్ ,గ్రామ కన్వీనర్ సనత్ స్వామి , రమేష్ , కృష్ణా రెడ్డి , వెంకటరెడ్డి , శ్రీనివాసులు ,రైతులు పాల్గొనడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :