Sunday, 26 July 2026 04:21:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏ సి డి చార్జీలను రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా...

Date : 07 February 2023 02:25 AM Views : 595

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, ఏ సి డి చార్జీలను రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కొత్తగూడెం భజన మందిర్ దగ్గర పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఏ సి డి పేరుతో పేద మధ్యతరగతి వర్గాలపై విధిస్తున్న డిపాజిట్ భారంగా మారింది. పెరిగిన విద్యుత్ బిల్లులు కట్టలేక సతమతమవుతున్న పేద వర్గాలపై మరింత భారం మోపే విధంగా ఏ సి డి చార్జీలను విధించడానికి వ్యతిరేకిస్తున్నాం అని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. అదే విధంగా ప్రభుత్వం హామీ మేరకు వ్యవసాయానికి ఎలాంటి కోతలు లేకుండా త్రీఫేస్ కరెంటు సరఫరా చేయాలని అదేవిధంగా కరెంటు మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణమే విద్యుత్ మీటర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి, జమలయ్య,జి చింతల, యం యస్. వెంకటేశ్వర్లు, యం డి అబ్బాస్, వాసిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :