సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లె గ్రామానికి చెందిన మొద్దు రాఘవులు గారి కుమారుడు మొద్దు రాకేష్ గారు నిన్న పిడుగు పడి మృతి చెందారు విషయం తెలుసుకొని మృతుని కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ మాజీ సర్పంచులు ఎర్రల బాబు ఇంగోలి రాజేశ్వరరావు బ్లాక్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజి మండల నాయకులు లోనే శ్రీనివాస్ కూర తోట సురేష్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కొలుగూరి సుమంత్ సర్వర్ మహిపాల్ రామకృష్ణ ప్రకాష్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter