Monday, 27 July 2026 07:42:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన పుట్టపర్తి ఎమ్మెల్యే...

Date : 01 May 2023 01:17 AM Views : 553

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం చింతమాను పల్లి తారు రోడ్ & రైతు భరోషా కేంద్రాన్ని శాసనసభ్యులు దుద్దికుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. . ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు అందిస్తారు.శిక్షణ తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయి. అంతేకాదు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది. అంతేకాదు కాల్‌సెంటర్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు.. రైతులకు ఆర్ బి కే అధికారులుఅందుబాటులో ఉంటారు. అనంతరం ఓబులదేవర చెరువు మండల రామిరెడ్డిపల్లి గ్రామం తారురోడ్డును శిలాఫలకాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ది కుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహ మండల చైర్మన్ ఆవుటా ల రమణారెడ్డి, ఎంపీపీ పర్వీన్ భాను సర్పంచ్ జగన్ మోహన్ చౌదరి, సింగిల్ విండో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ,కన్వీనర్ రాజు నాయుడు ,మండల అగ్రి చైర్మన్ లక్ష్మారెడ్డి, పిఆర్ డిఇ శ్రీనివాసులు , మండల వ్యవసాయ అధికారిఇలియాస్ , వైఎస్ఆర్సిపి, ప్రజాప్రతినిధులు ,నాయకులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :