Sunday, 26 July 2026 12:33:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శాసన మండలి ఊప ఎన్నిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రజావాణి కార్యక్రమం రద్దు...

Date : 04 March 2024 08:19 AM Views : 225

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి ఊప ఎన్నిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉన్నందున నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం రద్దు: నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష... ఈ నెల 28 న నిర్వహించనున్న మహ బూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఊప ఎన్ని సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉన్నందున సోమవారం రోజున (తేది.4.3.2024) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటన లో తెలిపారు.ఏప్రిల్ 4 వ తేదీ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించడం లేదని నారాయణపేట జిల్లా కలెక్టర్ ఈ ప్రకటన లో తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :