సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తన ఆఫీసులో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసి పిలట్ల రఘు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రకాల ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రజావాణి ఏర్పాటు ,గృహం లేని వారికి నిరుపేదలకు రఘు సొంత ఖర్చులతో ప్రతి గ్రామానికి గృహాలు కట్టిస్తా అని రఘున్న పెళ్లి కానుకగా నియోజకవర్గంలో ప్రతి నిరుపేద ఆడబిడ్డకు 25 వేల రూపాయలు అందిస్తా అని రఘున్న చేయూత ద్వారా దశ దిన కర్మకు 10000 కింటా బియ్యం అందిస్తా అని ప్రతి మండలానికి ఫ్రీజర్లు ఉచిత పంపిణీ కార్యక్రమం ప్రతి గ్రామానికి మూడు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని దేవాలయాలకు చర్చలకు మసీదులకు ఆర్థిక తోడ్పడు చేస్తానని నియోజకవర్గంలో 50 అడుగుల అంబేద్కర్ 50 అడుగుల సేవాలాల్ విగ్రహం ఏర్పాటుతో మేరమ్మ యాడి గుడి కట్టడంలో రెండు ఎకరాలు నిర్మిస్తా అని అన్నారు అంతేకా కుండా ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి సంబంధించిన అంశాలు ఆరోగ్య సంబందించిన అంశాల గురించి వ్యవసాయానికి సంబంధించిన అంశాలు విద్యా ఉపాధి అనేక రకాల సమస్యల మీద మేనిఫెస్టో పెట్టి దానికి కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా అన్నారు మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తానని పిల్లుట్ల రఘు తెలియజేసి తమ వద్ద ఉన్నది అభివృద్ధి కోరుకునే ప్రజలు అని మద్యానికి మాంసానికి లబ్దికోసం ప్రలోభాలకు లోనయ్యే వారు కాదని అని అన్నారు ప్రజా సమస్యలపై పోరాడతానని ఒక అవకాశం ఇచ్చి చూడాలని తెలియజేసి రాజకీయమనే ఆయుధంతో రాజకీయ ప్రక్షాళన చేసి అవినీతిని కడిగేయాలని సింహం గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
-----------------------
Admin