సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు సూర్యాపేట జిల్లాలో ఈనెల 20 21న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ2024 పై స్పెషల్ క్యాంపైనింగ్ నిర్వహించబడు తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించబడిన పాడిన బిఎల్వోలు పోలింగ్ బూతులలో అందుబాటులో ఉండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి నుండి ఓటర్ సవరణ పత్రాలను స్వీకరించగలరని తెలిపారు జిల్లాలోని ప్రతి గ్రామాలలోనూ మండలాలలోనూ నియోజకవర్గ స్థాయి లో ప్రతి పోలింగ్ బూత్ లో బిఎల్వోలు అందుబాటులో ఉంటారని తెలిపారు...
-----------------------
Admin