సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని క్రాస్ రోడ్ (అడ్డ రోడ్డు) నుండి గాంధీ పార్క్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ వారు సూర్యాపేట జిల్లా ఎస్ పి రాజేంద్ర ప్రసాద్ నిర్వహించు 2k (2 కిలో మీటర్ల పరుగు పందెం) నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాని మన హుజూర్ నగర్ శాసనసభ్యలు శానంపూడి సైదిరెడ్డి పాల్గొంటారు . కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీ లు,జెడ్పీటీసీలు,మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్ లు,మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు,సర్పంచ్ లు,ఎంపీటీసీలు,మండలం మరియు గ్రామ,పట్టణ యూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు, మహిళా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు లు,వివిధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, వార్డు కౌన్సిలర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
-----------------------
Admin