Sunday, 26 July 2026 06:21:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబులదేవరచెరువు మండలం లో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు...

Date : 28 February 2023 11:41 PM Views : 418

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండలం లోని జెవివి మండల శాఖల ఆధ్వర్యంలో ప్రాథమికోన్నత పాఠశాల (ఉర్దూ)కొండకమర్ల, ప్రాథమిక పాఠశాల-2 కొండకమర్ల పాఠశాల‌లో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా చంద్రశేఖర్ వెంకటరామన్ , తొలి తరం మహిళా శాస్త్రవేత్తల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ ఏడాది థీమ్ ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రపంచ శాస్త్రం (గ్లోబుల్ సైన్స్ ఫర్ గ్లోబుల్ వెల్లబెయింగ్)(global science for global wellbeing)అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ విజేతలు బహుమతులు అందజేశారు ఈకార్యక్రమంలో జెవివి జిల్లా కార్యదర్శి గౌస్ లాజమ్, ప్రధానోపాధ్యాయులు షబానా, నాగరాజు మాట్లాడుతూ ఇదివరకటి శతాబ్దాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి అని మన దేశంలో నైతే మహిళా శాస్త్రవేత్తలు సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉండేది మహిళ చదువుకోవడమే అరుదైన ఆ కాలంలో సైతం కొందరు మహిళలు పరిస్థితులకు ఎదురిది మరీ శాస్త్రవేత్తలు గా తమ సత్తా చాటుకున్నారు అని శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారు మైలురాళ్ల లా నిలిచిపోయే విజయాలు సాధించాలని మన దేశానికి చెందిన తొలితరం మహిళా శాస్త్రవేత్తల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అని వారి జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అతావుల్లా, అహమ్మద్ ఆలీ, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :