సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామపంచాయతీ ప్రజలు చివరి రోజు ప్రజా పాలన దరఖాస్తులు సద్వినియోగపరచుకున్నారని. ఇట్టి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి స్థానిక నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియపరచిన గ్రామ సెక్రెటరీ హసీనా బేగం...
-----------------------
Admin