Sunday, 26 July 2026 09:58:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓపెన్ ఐస్ సొసైటీ ద్వారా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం...

Date : 26 October 2023 06:30 AM Views : 203

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : దసరా పండుగ నుంచి చలికాలం ప్రారంభమైన సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న దేవాలయాల ముందు, పాత బస్టాండ్ చుట్టుపక్కల , ఇతర ప్రదేశాలలో ఇల్లు లేకుండా రోడ్ల వెంబడి నిద్రించేవారు మరియు రామస్వామి గుట్ట దగ్గర ఉన్న నిరుపేదలను 50 మందిని ఓపెన్ ఐస్ సొసైటీ ద్వారా గుర్తించి బ్లాంకెట్స్ ( దుప్పట్ల) లను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పల్నాటి కృష్ణారెడ్డి మాతృమూర్తి పల్నాటి పద్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇచ్చిన పదివేల రూపాయల తో. ఈ దుప్పట్లను పంపిణీ చేశామని సొసైటీ ప్రధాన కార్యదర్శి సులువ శ్రీను. తెలిపారు. ఈ సందర్భంగా పల్నాటి కృష్ణ రెడ్డి మాతృమూర్తి జ్ఞాపకార్ధంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓపెన్ ఐస్ సొసైటీని గుర్తించి సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పోలిశెట్టి. మహేష్, చిలకరాజు సతీష్, సులువ చందు,గడ్డం అనిల్, పిల్లి .శివ, మట్టపల్లి రవీందర్, రామిశెట్టి శ్రీనివాస్ ,తుమ్మకొమ్ము. కృష్ణ, చింతకాయల రాంబాబు, దగ్గుపాటి రమేష్ , పెద్దరాపు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :