Monday, 27 July 2026 06:10:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో కొనసాగుతున్న పార్టీలో చేరికలు...

Date : 30 September 2023 08:16 AM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దద్దనాల చెరువు 1వ వార్డ్ కి చెందిన వివిధ పార్టీల నుండి కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు 50 మంది హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి అని నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలి అంటే బి ఆర్ ఎస్ పార్టీ తోనే సాధ్యం అని వారి పూర్తి మద్దతు తెలుపుతూ. వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.పార్టీలో చేరిన వారు ఎస్.రమేష్,ఎ.అశోక్, లక్ష్మణ్,నరేష్,గంగ,ఎన్ వీరన్న,శివుడు,నాగార్జున,హుస్సేన్,నాగుల్ మీరా,లోకేష్,మహేష్,టి.రాజా,నజీర్,నాగరాజు,సురేష్,ప్రేమకుమార్,తరుణ్,భరణి ,జాని,ఖాజా భాయ్, శివుడు,మున్నా,నాగార్జున,గుంజ శ్రీను, భూరాజు మద్దెల సాయి తదితరులు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.ప్రతి ఒక్క కార్యకర్త కు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గులాబి జెండానే శ్రీరామరక్ష.. అని అన్నారు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ అభివృద్ధిలో సీఎం కెసిఆర్ నేతృత్వంలో దూసుకుపోతున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారని అన్నారు..బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి వ్యక్తికి సాదర స్వాగతం పలుకుతున్నాం అని అన్నారు...శ్రమించి పని చేసే ప్రతి కార్యకర్త కి గుర్తింపు ఉంటుంది అని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చిట్యాల అమర్నాథ్ రెడ్డి,ఒకటో వార్డు కౌన్సిలర్ కొమ్ము శీను, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు, పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: