సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ ఇందిరా నగర్ కాలనీ లో బాలికల గురుకుల హాస్టల్ నుండి తప్పిపోయిన శ్రీవిద్య విద్యార్థిని ఆచూకీ సికింద్రాబాద్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం విద్యార్థిని క్షేమంగా పాల్వంచ పట్టణ పోలీసులు పాల్వంచకు తరలించారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
-----------------------
Admin