సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించినట్లు ఆయన క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఉదయం 8 గంటల నుండి ఖమ్మం నగరం కొనిజర్ల వైరా ఏన్కూర్ లక్ష్మీదేవి పల్లి పాల్వంచ చుంచుపల్లి కల్లూరు మండలాల్లో పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేయనున్నారు అలాగే పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు కావున మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు...
-----------------------
Admin