Monday, 27 July 2026 07:30:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆశాలపై కేసులను ఎత్తివేస్తాం...

Date : 08 October 2023 06:32 PM Views : 222

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న షాద్ నగర్ నియోజక వర్గ ఆశాలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ అక్రమ కేసులను ఎత్తివేస్తామని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్, ఆశాలకు అండగా ఉంటానన్న కాంగ్రెస్ పార్టీ. ఆశాలకు ఆర్థిక సాయం చేసిన శంకర్... తాసిల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న ఆశాలకు షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. మంత్రి కేటీఆర్ షాద్ నగర్ పర్యటన సందర్భంగా నిరసన తెలిపిన ఆశాలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆశల సమస్యలు తీర్చకుండా ఇలా దొడ్డిదారిన కేసులు పెట్టి బెదిరిస్తే ఊరుకోమని అన్నారు. ఆశాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఫిక్స్‌డ్ వేతనం కావాలి. ఇప్పుడు ఇన్సెంటివ్ రూపంలో ఇస్తున్నారని కనీసం రూ.18వేల జీతం కావాలని ఇన్సూరెన్స్‌ లేదు. పీఎఫ్‌ ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు ఇవన్ని కల్పించాలనీ అదనంగా చేయించుకున్న పనులకు డబ్బులు చెల్లించలేదని, పెండింగ్‌లో ఉన్న బిల్లులన్ని వెంటనే రిలీజ్‌ చేయాలని వీర్లపల్లి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :