Monday, 27 July 2026 05:58:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీరామ కాలనీ వినాయక మండపాన్ని విద్యా భారతి దక్షిణ క్షేత్రాల హరీష్మారాణ రెడ్డి ముఖ్య అతిథిగా రావడం జరిగింది...

Date : 26 September 2023 04:15 AM Views : 471

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కెట్లోని శ్రీరామ కాలనీలో వినాయక మండపాన్ని శ్రీ కామారెడ్డి వాస్తవ్యులు విద్యా భారతి దక్షిణ క్షేత్రాల మూడు రాష్ట్రాల ఇన్చార్జి శిశు మందిర్ నాలుగు జిల్లాల ఇన్చార్జ్ కామారెడ్డి,నిజాంబాద్, నిర్మల్,అదిలాబాద్ మరియు సా oదీపని కామారెడ్డి కళాశాల యజమాని హరిష్మారాణ రెడ్డి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అతిథులుగా బొడ్డు శంకర్ కామారెడ్డి జిల్లా ఆర్ఎస్ఎస్ సంఘ చాలాక్ పెద్దోళ్ల గంగారెడ్డి కాలనీ కమిటీ మెంబర్స్ కాలనీలోని భక్తులందరూ కూడా పూజలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి హరిష్మారాణ రెడ్డిగారు మాట్లాడుతూ ఈ దేశంలో హిందూ ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలను పాటించి వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఐక్యమతంగా చేసుకోవాలని వినాయక చవితి పండుగను మన బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర ఉద్యమంలో ప్రజలందని ఏకతాటిపైకి ఐక్యమత్యం గా ముందుకు సాగడానికి ఈ పండుగను అవశ్యకతలను తెలియజేయడమైనది.వినాయకుని యొక్క అనుగ్రహంతో మనకు స్వతంత్రం లభించింది కులాలకు మతాలకు వివిధ కోణాల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి నడిపించడమే వినాయకుని యొక్క ఉద్దేశం ఉదాహరణకు శివుని యొక్క కుటుంబంలో పాములు ఎలుకలు సింహాము ఆవులు ఉండడం అనేది అర్థం చేసుకోవాలి ఆయన తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :