సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహడ్ మండలం రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్డు సుమారు 3 కోట్ల 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రావెల్ రోడ్డు ఎస్టిమేట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు ఆదేశానుసారం ఎస్టిమేట్ వేయడానికి వచ్చిన అసిస్టెంట్ ఇంజనీర్ మరియు డిప్యూటీ ఇంజనీర్ తో కలిసి రోడ్డును పరిశీలించిన బూర్గంపహడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత , స్థానిక సర్పంచి భూక్య శ్రావణి, ఉప సర్పంచ్ ఎడమ కంటే ఝాన్సీ , గ్రామ కమిటీ అధ్యక్షులు మెడగం శ్రీనివాస్ రెడ్డి , మండల ఉపాధ్యక్షులు మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, కుందూరు శ్రీనివాస్ రెడ్డి , సింగం అంకిరెడ్డి , ఏరువు వెంకటరామిరెడ్డి , లోహిత్ రెడ్డి, యారం వెంకట్ రెడ్డి, సోమ సుబ్బారెడ్డి, సత్యనారాయణ, మండల ఎస్ఎస్సి అధ్యక్షులు సాలయ్య, నరసింహారావు రైతులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin