Sunday, 26 July 2026 03:55:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పార్టీలకు అతీతంగా..మంచి కోసం పాటుపడదాం... - టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్

Date : 20 October 2023 06:46 AM Views : 232

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలలో చిత్ర విచిత్రాలు జరగడం సహజమేనని, పార్టీలకతీతంగా మంచి కోసం పాటుపడాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలోని గుడిపల్లి శ్రీనివాస్ తన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, యువకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవలో ముందుండి, ప్రజలకు మేమున్నామని భరోసానిచ్చే నాయకులకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మెజార్టీ ప్రజల అభీష్టం మేరకే మనం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని అన్నారు. ప్రజలకు ఏది మంచి జరుగుతుందో ఒకటికి రెండు సార్లు ఆలోచించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుందామని తెలిపారు. విడతలవారీగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నాయకులు, యువకులతో ప్రతిరోజు సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయ పార్టీల నాయకులు, యువకులు తదితరులు ఉన్నారు. తర్వాత షాద్ నగర్ లో బహిరంగ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :