సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని దివంగత సిపిఐ నాయకుడు పశ్య వెంకటరెడ్డి సంతాప సభలో పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్య పద్మ , మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్టెల సృజన , సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు, నేరేడుచర్ల మండల సిపిఐ కార్యదర్శి యల్లబోయిన సింహాద్రి నేరేడుచర్ల పట్టణ సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం మఠంపల్లి మండల సిపిఐ కార్యదర్శి అమరారపు పున్నయ్య మహిళా సమాఖ్య నాయకురాలు పానుగంటి పద్మ జక్కుల రమేష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin