సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జూలూరుపాడు మండలం పరిధిలోని కాకర్ల గ్రామం లో ఒక వ్యక్తి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్గొంటాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అప్పుల బాధలు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మందానపు సురేష్ అనే వ్యక్తి అప్పిచ్చినవారు ఇబ్బంది పెడుతున్న కారణం చేత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పొలంలో రోదిస్తున్న ఇతనిని చూసి అటుగా వెళుతున్న గ్రామస్తులు ఆయనను గుర్తించి వారి కుటుంబానికి సమాచారం అందజేశారు విషయం తెలుసుకున్న సన్నిహితులు బంధువులు తీవ్ర గాయాలతో ఉన్న సురేష్ ను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు....
-----------------------
Admin