సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామానికి చెందిన కన్నేబోయిన రమేష్ ఆకస్మిక మరణిoచగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ధి సుదర్శన్ రెడ్డి లక్ష్మీపురం గ్రామానికి చెందిన లాడే రాధమ్మ మరియు జీనుకల శాంతమ్మ దేశాయిపల్లి గ్రామ బి ఆర్ఎస్ పార్టీ నాయకులు లాసాన్ని రాజు తండ్రి లాసాన్ని సమ్మయ్య కొల్లూరి కిషన్ తండ్రి కొల్లూరి వీరయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శింారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Reporter