సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గ పెనుకొండ లోని సవితమ్మ కార్యాలయంలో మాట్లాడుతూ నిన్నటి రోజున బీసీ మహాగర్జన పేరుతో వైసిపి ప్రభుత్వం నిర్వహించిన జయహో బిసి లో సభ మొత్తం చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో బీసీలకు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా.??? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క బీసీ మంత్రి గాని ఎమ్మెల్యే గాని నేరుగా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి రాష్ట్రంలో ఉందా?? 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఏ ఒక్క బీసీ కార్పొరేషన్ కు రూపాయి అయినా నిధులు కేటాయించారా? బీసీ కార్పొరేషన్ చైర్మన్ , డైరెక్టర్ పదవులు అలంకారానికి మాత్రమే, టిడిపి బీసీ నేతలను రాజకీయంగా ఆర్థికంగా అణచివేయడం సొంత పార్టీ బీసీలను అవమానించడమే జగన్ పరిపాలన సాగుతోంది. తెలుగుదేశం పార్టీ 1983 నుండీ రాష్ట్రంలో బీసీలకు పాలనలో సముచిత స్థానం కల్పించి, బీసీలకు నిజమైన రాజ్యాధికారం తెచ్చింది, సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందజేసింది ,తెలుగుదేశం పార్టీ నే.. వైసీపీలో పేరుకే బీసీలు పెత్తనమంతా నలుగురు అగ్రవర్ణ నాయకులదే అని వైసీపీ ప్రభుత్వం పై మండిపడిన *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ * మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టురు మాజీ సర్పంచి సూర్యనారాయణ, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు,అడదా కులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర నాయుడు, వాసుదేవరెడ్డి,మబ్బాషా, ఓబులేష్,మరియు ఇతర నాయకులు.......
-----------------------
Admin