సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి షాద్ నగర్ వ్యాపారవేత్త సోమ రాఘవేందర్ రూ.51,000 మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు చేతికి అందజేశారు. కార్యక్రమంలో గజావాడ నర్సింలు, లష్కర్ ఆంజనేయులు, పలబట్ల బాలరాజ్, ఒగ్గు కిషోర్, కోట జనార్దన్, ఇశ్నతిగారి హరి కుమార్, పాలది శివ కుమార్, వరకాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin